టిడిపి నేతకు నివాళి

54చూసినవారు
టిడిపి నేతకు నివాళి
నాగలాపురం టీడీపీ నేత దినకరన్ మృతి చెందగా ఎమ్మెల్యే ఆదిమూలం తనయుడు, నారాయణవనం జెడ్పీటీసీ సుమన్ ఆదివారం దినకరన్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. సుమన్ మాట్లాడుతూ. అన్నా అనే పలకరింపు ద్వారా అందరి మన్ననలు పొంది, టీడీపీ గెలుపులో ప్రత్యేక ముద్ర వేసుకున్న దినకరన్ మృతి టీడీపీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. దినకరన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్