శవమై తేలిన తాపీ మేస్త్రి

9139చూసినవారు
శవమై తేలిన తాపీ మేస్త్రి
సత్యవేడు నాగాలమ్మ దేవాలయానికి సమీపంలోని బావిలో పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి ఏలుమలై(44) మృతిచెందారు. ఎస్సై వీరాంజనేయులు కథనం మేరకు సత్యవేడు పట్టణం గంగమిట్ట వీధిలో ఉన్న ఏలుమలై శనివారం బావిలో పడి మృతిచెందాడు. ఆదివారం ఉదయం శవం తేలింది. పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్