ఎమ్మార్సీ కేంద్రానికి చేరిన విద్యా సామాగ్రి కిట్లు

83చూసినవారు
ఎమ్మార్సీ కేంద్రానికి చేరిన విద్యా సామాగ్రి కిట్లు
2024-25 విద్యా సంవత్సరానికి నాగాలాపురం మండలంలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు, బెల్టులు, యూనిఫామ్, షూలు ఆదివారం ఎమ్మార్సీకి చేరాయి. ఇందులో భాగంగా కిట్లను ఎంఈఓ బాబయ్య పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభం అయిన తొలి రోజే మండలంలోని అన్ని పాఠశాలలలో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు విద్యా కిట్లను అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్