రాయపేడులో ఎన్నికల ప్రచారం

581చూసినవారు
కేవీబీ పురం మండలం రాయపేడులో మంగళవారం బీఎస్పీ సత్యవేడు ఇన్ చార్జ్ ధనుంజయులు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకొని ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. వేరే పార్టీల నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును నిజాయితీగా వాడుకుందామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్