నాగలాపురంలో కర్ణాటక మద్యం సీజ్

1052చూసినవారు
నాగలాపురానికి కర్ణాటక నుంచి మద్యం తరలిస్తుండగా ఎస్ఇబి అధికారులు వజ్రవారికండ్రిగ సమీపంలో సోమవారం సినీఫక్కిలో వారిని సీజ్ చేసి పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారితోపాటు కారు, 60 కేసుల బాటిల్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. పరారైన వారికోసం గాలిస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ తరువాత మీడియాకు వెల్లడిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్