శ్రీసిటీ: కార్మికుల మధ్య గొడవ.. ఒకరు మృతి

80చూసినవారు
శ్రీసిటీ: కార్మికుల మధ్య గొడవ.. ఒకరు మృతి
సత్యవేడు శ్రీ సిటీ పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమకు చెందిన ఇద్దరి కార్మికుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో నేపథ్యంలో వరుసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిపై కుమారుడు విక్రమ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్