శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం విశేషంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి. అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.