ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘనంగా వీడ్కోలు

57చూసినవారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో బాధితుల వద్ద అర్జీలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళారు. ఆయనకు కూటమి నాయకులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్