హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించండి

64చూసినవారు
హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించండి
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తలు సూళ్లూరుపేట ఆర్డిఓ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కి వినతి పత్రం సమర్పించారు. హిందూ పవిత్ర దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ సమాజానికి అప్పగించాలని హిందూ దేవాలయాలలో అన్యమతస్తులను తొలగించి నిజమైన దైవ భక్తులను నియమించాలని కోరుచున్నామని విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్