ప్రేమజంట సూసైడ్.. పీటీఎంలో కేసు నమోదు

3658చూసినవారు
ప్రేమజంట సూసైడ్.. పీటీఎంలో కేసు నమోదు
బత్తలపల్లె అడవిలో ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన ప్రేమజంట ఘటనపై పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు సోమవారం కేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం, దేవలచెరువు నరేంద్ర(25), రాణి(17) ప్రేమించుకున్నారు. బత్తలాపురం అడవికి వెళ్లి పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. ములకళచెరువు ఎస్ఐ వారిని మదనపల్లెకు తరలించగా ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పీటీఎం పరిధిలోకి వస్తుందని ఎస్ఐ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్