తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. అర్చకులు ఉదయాన్నే మల్లికార్జున స్వామివారి, భ్రమరాంబ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. భక్తుల పేరిట పూజలు, అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.