వాహనాల తనిఖీల్లో రూ. 3. 38 లక్షలు స్వాధీనం

1559చూసినవారు
వాహనాల తనిఖీల్లో రూ. 3. 38 లక్షలు స్వాధీనం
తిరుపతిలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులకు నగదు మంగళవారం రాత్రి లభ్యమైంది. తిరుపతి కొర్లకుంటకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ. 3, 38, 300 స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో నగదు సీజ్ చేసి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్పనున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్