కొర్లగుంటలో ఇండియా కూటమి ప్రచారం

65చూసినవారు
కొర్లగుంటలో ఇండియా కూటమి ప్రచారం
తిరుపతి నగరం కొర్లగుంటలో ఆదివారం ఇండియా కూటమి నాయకులు కూటమి అభ్యర్థి మురళి కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సిపిఐ అభ్యర్థి మురళిని గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అభ్యర్థి ఎన్నిక కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హరినాథ్ రెడ్డి, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్