శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ డొక్కా

77చూసినవారు
తిరుమల శ్రీవారిని మంగళవారం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్