టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సెలవు ఇస్తూ ఉత్తర్వులు

53చూసినవారు
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సెలవు ఇస్తూ ఉత్తర్వులు
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వారం రోజులు సెలవులు ఇస్తూ సీఎస్ నీరభ్ కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు ఆయనకు క్యాజువల్ లీవ్ మంజూరు చేశారు. సెలవు సమయంలో రాష్ట్రం విడిచి వెళ్లరాదని షరతు విధించారు. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న ధర్మారెడ్డి సెలవుల తర్వాత మళ్లీ విధుల్లో చేరతారా? లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్