తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే

78చూసినవారు
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్