ఇప్పుడు ఆయన ఏ చేయి నరుక్కుంటాడు

7412చూసినవారు
వైసీపీలో చేరిన జనసేన మాజీ నేత పోతిన మహేశ్ పై జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డాడు. తిరుపతిలో బుధవారం ఆయన మాట్లాడుతూ మహేశ్ స్వార్థంతో వైసీపీలోకి పోయారు. వేరే పార్టీ జెండా మోస్తే జనసైనికులు తన చేయి కొబ్బరి బోండాం కత్తితో తీసేయవచ్చు అని పది రోజుల కిందట పోతిన అన్నారు. ఇవాళ వైసీపీ గూటికి చేరిన ఆయన ఏ చేయి నరుక్కుంటాడో చెప్పాలి. ఇకపై జనసేనను విమర్శిస్తే బాగుండదని కిరణ్ రాయల్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్