చెవిరెడ్డి దోపిడీ రూ. 2 వేల కోట్లు: లోకేశ్

56చూసినవారు
చెవిరెడ్డి దోపిడీ రూ. 2 వేల కోట్లు: లోకేశ్
చంద్రగిరి సమీపంలో గురువారం జరిగిన యువగళం సభలో ఎమ్మెల్యే చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి రూ. 2వేల కోట్లు సంపాదించారు. ఇక్కడ ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. చంద్రగిరి యువతను గంజాయికి బానిస చేశారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టారని లోకేశ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్