రేపు వెంకటగిరిలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన

55చూసినవారు
రేపు వెంకటగిరిలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరిలో పర్యటించనున్నారు. పట్టణంలోని త్రిభువని సెంటర్లో మధ్యాహ్నం 1. 30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీయోజక వర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్