సినీ నటుడు నారాయణ మూర్తికి సీఎం జగన్ ఝలక్

72చూసినవారు
సినీ నటుడు నారాయణ మూర్తికి సీఎం జగన్ ఝలక్
సినీ నటుడు నారాయణ మూర్తికి సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్ట్ కోసం వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ను నారాయణమూర్తి కలిశారు. అయితే ప్రాజెక్టుని జగన్ మంజూరు చేశారు. 2021లో ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. కానీ ఇప్పటికీ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. కేవలం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్