దటీజ్ CBN.. జీరో నుంచి హీరో

73చూసినవారు
TDP ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునేవారే లేరు. చాలా సార్లు మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బాబు రేంజ్ మారిపోయింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ ఎంపీలు కీలకం కావడంతో పసుపు దళపతికి ప్రాధాన్యత పెరిగింది. ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశంలో మోదీ పక్కనే చంద్రబాబు కూర్చున్నారు. దేశ రాజధానిలో మీడియా కూడా చంద్రబాబు చుట్టే తిరుగుతోంది.

సంబంధిత పోస్ట్