తీపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుర్గేష్

76చూసినవారు
తీపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుర్గేష్
కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిడదవోలు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కండ్లు దుర్గేష్ సూచించారు ఈ మేరకు శనివారం పెరవలి మండలం తీపరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసే తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్