రాజమండ్రికి చేరుకున్న వైసీపీ ఎన్. ఆర్. ఐ టీమ్

50చూసినవారు
వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీ ఎన్. ఆర్. ఐ టీమ్ శుక్రవారం రాజమండ్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వైసీపీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ వైసీపీ ఎన్. ఆర్. ఐ టీమ్ నాలుగు విభాగాలుగా విభజించబడిందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్