ఎన్నికల ప్రచారంలో జక్కంపూడి రాజశ్రీ

81చూసినవారు
ఎన్నికల ప్రచారంలో జక్కంపూడి రాజశ్రీ
వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని రాజానగరం నియోజవర్గ వైసిపి అభ్యర్థి జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం మండలం కానవరం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్