వంగలపూడిలో రాజశ్రీ ప్రచారం

66చూసినవారు
వంగలపూడిలో రాజశ్రీ ప్రచారం
సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో రాజానగరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి తన భర్తను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న మళ్లీ సీఎం అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్