ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలి

68చూసినవారు
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని అనపర్తి సీఐ సుమంత్, ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. అనపర్తి వర్తక సంఘం కార్యాలయంలో వద్ద శనివారం వర్తకులు, చిరు వ్యాపారులతో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీను నాయక్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. మెయిన్ రోడ్డు ఏర్పాటు చేసిన తోపుడుబండ్లను రెండు రోజుల్లో తీసివేయాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్