వరద బాధితులకు సహాయం చేసిన స్కూల్ విద్యార్థులు

74చూసినవారు
వరద బాధితులకు సహాయం చేసిన స్కూల్ విద్యార్థులు
ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం కుతుకులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు 50, 000 రూపాయలు విరాళాలు సేకరించి ఆ మొత్తాన్ని డిడి రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఆదివారం అందజేశారు. స్కూల్ చైర్మన్ నల్లమిల్లి తాతారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వెంకన్నబాబు మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్