టీడీపీతోనే మాదిగలకు న్యాయం

572చూసినవారు
టీడీపీతోనే మాదిగలకు న్యాయం
అయినవిల్లి మండలంలోని ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు మంగలక మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ టీడీపీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, టీడీపీ మండలాధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్