గోపాలపురం: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

77చూసినవారు
గోపాలపురం: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. మంగళవారం నల్లజర్ల మండలంలోని అనంటపల్లిలో కమ్యూనిటీ హాలును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్