అచ్చుతాపురంలో ఉద్రిక్తత వాతావరణం

19377చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో శనివారం సోమరాయంపేట నుండి గోకవరంమండలం అచ్యుతాపురం గ్రామం వరకు పాదయాత్రగా వచ్చి కనకదుర్గమ్మవారి ఆలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. సామాన్యుడు ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగుపెట్టడానికి అనర్హుడని ప్రస్తుతం తెలియజేశారని , తనను చూసి ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదని అందుకే ప్రాణత్యాగానికి ఒడిగట్టానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్