చెక్ పోస్ట్ సిబ్బంది కీలకపాత్ర పోషించాలి

51చూసినవారు
కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం తరలింపు నియంత్రించడంలో చెక్ పోస్టులు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. కాకినాడ పోర్టు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఎస్డీటీలు, రెవిన్యూ టెక్నికల్ సిబ్బందితో సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోజిల్లా కలెక్టర్ పోర్టు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్