రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి

70చూసినవారు
రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి
జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాని సంబంధించి నాణ్యతతో, రుచికరమైన ఆహారాన్ని పాఠశాల విద్యార్థులకు అందించాలని ట్రైనీ కలెక్టర్ హెచ్ ఎస్ భావనా సూచించారు. కాకినాడ లో మంగళవారం కలెక్టరేట్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల తల్లుల కమిటీ చైర్పర్సన్లు, కుకింగ్ ఏజెన్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్