చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లు పంపిణీ

571చూసినవారు
ఈ నెల 31తేదీ కాకినాడ చేయూత సంస్థ కార్యాలయంలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని చేయూత సంస్థ ఫౌండర్ చేయూత రవి పేర్కొన్నారు. కాకినాడ లోగురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు విద్య, వైద్యం వసతి అందించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్