కూటమి ప్రభుత్వం లో యానిమేటర్లు పైవేధింపులు

68చూసినవారు
కూటమి ప్రభుత్వంలోయనిమేటర్లు తొలగింపులు జరుగుతున్నాయని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి పేర్కొన్నారు పేర్కొన్నారు.
వివోఏ (యానిమేటర్ల) తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ర్యాలీ అనంతరంధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధిక్షరాలు బేబీ రాణి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్