పారిశ్రామిక అభివృద్ధికి కృషి

85చూసినవారు
పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. 2024-29 కొత్త పారిశ్రామిక పాలసీ రూపకల్పన నిమిత్తం సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జిల్లాలోని వివిధ రకాల పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ యూనియన్ల ప్రతినిధులతో ప్రత్యేక జిల్లా పారిశ్రామిక, ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్