కాకినాడ రూరల్: బాబా ఆలయాలపై దాడులు సరికావు

72చూసినవారు
కాకినాడ రూరల్: బాబా ఆలయాలపై దాడులు సరికావు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సాయిబాబా ఆలయాలపై జరుగుతున్న దాడులు హేయనీయ చర్య అని బాబా భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడ రూరల్ లో ఉన్న కెమిస్ట్రీ అసోసియేషన్ భవన్లో చోడిశెట్టి సాయిబాబా భక్తులతో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా భక్తులు ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా భక్తులు ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్