వెలుగు రేఖ మహిళా సేవా సంఘం భవన పున ప్రారంభానికి శంకుస్థాపన

1081చూసినవారు
వెలుగు రేఖ మహిళా సేవా సంఘం భవన పున ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందని వెలుగు రేఖ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి , ఉపాధ్యక్షురాలు అడబాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో కేటాయించిన 600 గజాలు స్థానంలో భవన పునః ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2006 లో స్థలం కేటాయించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్