అత్యంత వైభవంగా నాగశిల ప్రతిష్ట కార్యక్రమం

80చూసినవారు
అత్యంత వైభవంగా నాగశిల ప్రతిష్ట కార్యక్రమం
కాకినాడ నగరంలో గాంధీనగర్ రైతు బజారు వద్ద వేంచెసి ఉన్న శ్రీ దుర్గాదేవి మందిరంలో నూతనంగా శ్రీ నాగేంద్ర స్వామి వారి (నాగశిల) ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది, కాకినాడలో గురువారం దసమి సందర్భంగా దండుమహాంతి వెంకటేష్, వాగ్దేవి దంపతులు ఈ ప్రతిష్ట హోమం అనంతరం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్