వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రూ 50, 116 విరాళం

539చూసినవారు
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రూ 50, 116 విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి. కిషోర్ కుమార్ తెలిపారు. తాళ్ళరేవు మండలం కాపులపాలెం వాస్తవ్వులు పెండ్యాల ప్రకాష్ శ్రీమతి రాధా దంపతులు రూ. 50, 116 రూపాయలు అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్