కొవ్వూరు: సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వం

76చూసినవారు
అభివృద్ధి, సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించి, గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. శనివారం చాగల్లు మండలం చాగల్లు, నెలటూరు, మీనా నగరం, ఊనగట్ల గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప 2019-2024 వరకు అభివృద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్