బాబు ప్రమాణస్వీకారం ఏర్పాట్లలో ఎమ్మెల్యే వేగుళ్ళ

52చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమౌతొంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లను ప్రారంభించారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, కేసరపల్లిలో సభాస్ధలికి ఆదివారం పెందుర్తి వెంకటేష్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్