సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ఉద్యోగుల ఆందోళన

76చూసినవారు
ముమ్మిడివరంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. ముమ్మిడివరం కాశివాని తూము సెంటర్ నుంచి ఎయిమ్స్ కార్యాలయంలో ఉన్న జిల్లా ఎస్ఎస్ఏ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఎస్ఎస్ఏలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్