సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

82చూసినవారు
భారతీయ సంస్కృతి వైభవాన్ని తెలియజేయటానికి హిందూ ధర్మరక్షణ సేవా సమితి పెరవలి వారి మార్గదర్శకత్వంతో చాగల్లు తెలగాసంఘ ఆధ్వరంలో ఆదివారం చాగల్లు శ్రీవిఘ్నేశ్వర కళావేదికపై వేదపండితులు లింగాల శ్రీనివాస్ సహకారం తో ఏకాదశ సహశ్రగళార్చన హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, పెరవలి మండలం నుండి 1008 మంది విద్యార్ధులు పాల్గొని 11సార్లు హనమాన్ చాలీసా పారాయణం చేశారు.

సంబంధిత పోస్ట్