పాత బిల్లులు చెల్లింపునకు నిర్ణయం

76చూసినవారు
పాత బిల్లులు చెల్లింపునకు నిర్ణయం
2017-19 కాలంలో పేదలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు గృహ నిర్మాణ పథకంలో బిల్లులు చెల్లించని వారందరికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు నిర్ణయించిందని, సకాలంలో సమాచారం అందించి అధికారులకు సహకరించాలని జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం సామర్లకోట మండలం మేడపాడులో ఎన్టీఆర్ కాలనీలో బిల్లులో మంజూరు కాక నిలిచిపోయిన ఇళ్ళను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్