కాండ్రకోటలో పలువురు టీడీపీ లోకి చేరిక

55చూసినవారు
పెద్దాపురం మండలం కాండ్రకోట కు చెందిన వైసీపీ. నాయకులు, కార్యకర్తలు మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీడీపీ నాయకులు ఎలిశెట్టి నానీ టసీతారా గ్రామ టీడీపీ నాయకుక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నూతనంగాక్ చేరిన వారికి పార్రీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. వాసిరెడ్డి ఏసుదాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్