పెద్దాపురం: దివ్యాంగుల ఆధరణకు ప్రభుత్వం కృషి

60చూసినవారు
దివ్యాంగులను అన్నివిధాలా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తాయని ఎందుకు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బుధవారం పేర్కొన్నారు. పెద్దాపురం మండల పరిధిలో 279 మంది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థ సహకారంతో ఉపకారణాలను బుధవారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల. బాబు, బీజేపీ ఇంచార్జి వెంకట రమణ, రాజా సూరిబాబురాజులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్