సామర్లకోటలో టీడీపీ ప్రచారం

1090చూసినవారు
సామర్లకోట పట్టణ పరిధి 13వ వార్డు బాలుసుల పేట, ఇందిరా నగర్లలో ఆదివారంరాత్రి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంపెద్దఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్ , పట్టణటీడీపీనాయకులు ఆధ్వర్యంలో నిర్వహించగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు పాల్గొని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులనుగెలిపించాలనికోరారు. తుమ్మల. బాబు, వెంకటరమణలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్