వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న పంతం ఇందిర

8486చూసినవారు
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పంతం ఇందిర కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పి శుక్రవారం వైసీపీ గూటికి చేరారు. కాకినాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో కండువా కప్పుకున్నారు. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెతో పాటు పంతం నెహ్రూ, పంతం ప్రసాద్ కూడా చేశారు.

సంబంధిత పోస్ట్