ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీలోకి కీలక నేతలు చేరుతున్నారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఏప్రిల్ 13న చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధిష్టానం రావి వెంటరమణపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.