పెద్దశంకర్లపూడిలో గడ్డి ట్రాక్టర్ దగ్ధం

554చూసినవారు
ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో రైతు మొల్లేటి రాము పొలం నుంచి 15 కాటాల ధాన్యం, గడ్డిని ట్రాక్టర్‌లో తీసుకొని మంగళవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మొత్తం ధాన్యం, గడ్డి కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామస్థులు ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వచ్చి మంటలు అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్